భారతదేశంలో బంగారం ధరలు నేడు అధికంగా పెరిగాయి, కాని ఇటీవలి గరిష్ట ధరకంటే గణనీయంగా తక్కువగానే ఉన్నాయి. MCX లో, బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాముకు 0.4% పెరిగి 39,996 కు చేరుకుంది, ఇది వరుసగా రెండవ రోజు కూడా పెరిగింది కానీ మునుపటి గరిష్ట అయిన ₹ 45,000 కంటె ఇంకా ₹ 5,000 కు తక్కువగానే ఉంది. ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

కరోనావైరస్ భయాల మధ్య పెట్టుబడిదారులు విలువైన లోహాలను నగదులోకి మార్చడానికి భారీగా అమ్మకాలు కొనసాగించడంతో గత కొన్ని రోజులుగా బంగారు ధరలు గణనీయంగా పడిపోయాయి.
భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ, కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో దుకాణాలలో తక్కువ సంఖ్యలో కొనుగోలు దారులు వస్తుండడం తో పూర్తిగా బంగారం మార్కెట్ డౌన్ అయింది.

కరోనావైరస్ భయాల మధ్య పెట్టుబడిదారులు విలువైన లోహాలను నగదులోకి మార్చడానికి భారీగా అమ్మకాలు కొనసాగించడంతో గత కొన్ని రోజులుగా బంగారు ధరలు గణనీయంగా పడిపోయాయి.
భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ, కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో దుకాణాలలో తక్కువ సంఖ్యలో కొనుగోలు దారులు వస్తుండడం తో పూర్తిగా బంగారం మార్కెట్ డౌన్ అయింది.
0 Comments