భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి టిక్ టాక్ ఇండియా రూ .100 కోట్ల విలువైన వైద్య పరికరాలు మరియు ఇతర సామాగ్రిని అందించింది. ఇప్పటికే చాలా కార్పొరేట్ సంస్థలు PM-cares తో పాటు ఇతర…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తన పాలసీ రేట్లను తగ్గించడంతో చిన్నపొదుపు పథకాలపై వడ్డీ మంగళవారం నుండి తగ్గనున్నది . ఈ పధకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఏప్రిల్-జూన్ వరకు 70-140 బిపిఎస్ల మధ్య సవర…
పిఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెరి 5 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో…
COVID-19 మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొనసాగిస్తుంది. గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత…
టాటా గ్రూప్ సంస్థలైన టాటా ట్రస్ట్స్ మరియు టాటా సన్స్ కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కోసం 1,500 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. ఇదే విషయాన్ని గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్…
కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడే ప్రయత్నంలో కేవలం 7,500 రూపాయలతో అధునాతన వెంటిలేటర్ ను రూపొందిస్తున్నామని మహీంద్రా & మహీంద్రా కంపెనీ గురువారం తెలిపింది. ఇప్పుడు వెంటిలేటర్ల కొరత ఏర్ప…
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన పని గంటలను మార్చింది, శనివారం మినహా మార్చి 31 వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుంది అని తెలిపింది. పాస్బుక్ అప్డేట్ మరియు విదేశీ కరెన్సీ కొనుగోలు సేవలను తాత్…
స్వీడన్ కు చెందిన అంతర్జాతీయ IKEA సంస్థ హైదరాబాద్ నగరంలోని తన ఏకైక దుకాణాన్నితాత్కాలికంగా మూసివేస్తామని గురువారం తెలిపింది. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మార్చి 20 నుండి ఉద్యోగులు …
భారతదేశంలో అతిపెద్ద క్యాబ్ అగ్రిగేటర్ సేవలు అందించే ఉబెర్ మరియు ఓలా, దేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల దృష్ట్యా, వారి రైడ్-షేరింగ్ ఒప్షన్స్ అయిన ఉబెర్ పూల్ మరియు ఓలా షేర్ సర్వీసులను నిలిపివేయాలని ని…
ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ మరియు డెలివరీ యాప్ జోమాటో ఇప్పుడు కిరాణా డెలివరీ సేవలో ప్రవేశిస్తోంది, కరోనావైరస్ మహమ్మారిపై సామాజిక దూర నిబంధనలను అమలు చేయడం వల్ల ఇటువంటి సేవలకు డిమాండ్ పెరుగుతుంది. జో…
భారతదేశంలో బంగారం ధరలు నేడు అధికంగా పెరిగాయి, కాని ఇటీవలి గరిష్ట ధరకంటే గణనీయంగా తక్కువగానే ఉన్నాయి. MCX లో, బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాముకు 0.4% పెరిగి 39,996 కు చేరుకుంది, ఇది వరుసగా రెండవ రోజు కూడా…
ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా గురువారం ఎయిర్లైన్స్ సీనియర్ ఉద్యోగులకు వేతనంలో కోతలను విధిస్తున్నట్టు ప్రకటించారు. కరోనావైరస్ మహమ్మారి వలనవిమానయాన పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినడం వలన తాను 25 శాతం అత్యధిక కో…
మాజీ బ్యాంకర్ అరుంధతి భట్టాచార్య ఏప్రిల్ 20 న సేల్స్ ఫోర్స్ కంపెనీలో ఇండియా డివిజన్ చైర్పర్సన్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చేరనున్నట్లు సిఆర్ఎం గ్లోబల్ దిగ్గజం బుధవారం తెలిపింది. దాదాపు నాలుగు …
దేశీయ బంగారం ధరలు గత ఒక వారంలో బాగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో భారీ ఎత్తున బంగారాన్నినగదుగా మార్చడానికి ఇన్వెస్టర్లు ఎగబడడంతో బంగారు రేట్లు పడిపోయాయి. మునుపటి ఐదు సెషన్లలో బంగారం 10 గ్రాములకు…
యెస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ మంగళవారం మాట్లాడుతూ, బ్యాంకులో ద్రవ్య లబ్యత గురించి ఎటువంటి సమస్య లేదని, యెస్ బ్యాంక్ యొక్క అన్ని శాఖలు మరియు ఎటిఎంలు తగినంత నగదును కలిగి ఉన్నాయని డిపాజిటర్లకు హామీ ఇచ…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin