![narendra-modi-to-give-short-video-message-tomorrow-morning](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjIdNiw0gUluxlC6zocWj2IQKwfBEelfWPEjx7WaINqaIzuuNmwGOH59joloHiK6-2Wk_kNyY6tzyiW09HURXayyLFDkN9MGnvNfls8eUrhPTzpbctLHqm1mxHIx-CY0YHCE082mU9peY_Y/s400/Narendra+Modi.jpg)
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రేపు ఉదయం 9 గంటలకు ఒక చిన్న వీడియో మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు షేర్ చేస్తానని ట్విట్టర్ లో తెలిపారు. అయితే ఇప్పుడు మోడి రేపు ఎటువంటి వార్తను చెబుతారో అని ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
అంతకముందు ఈ రోజు ఉదయం శ్రీ రామనవమి సందర్బంగా దేశ ప్రజలందరికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
COVID-19 మహమ్మారి వ్యాప్తి నిరోధించే చర్యలపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా COVID-19 రోగుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యాధి వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి 21 రోజుల లాక్డౌన్లో భారతదేశం ఉండంతో ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ప్రాముఖ్యత ఏర్పడింది.
0 Comments