ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రెడ్ జోన్, ఆరంజ్ జోన్ జాబితాను విడుదల చేసింది. అందులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు ఉన్నాయి. కరోనావైరస్ ని వ్యాప్తిని అరికట్…
ముందుగా ఊహించినట్టే ప్రధాని మోడి ఇండియా లో లాక్డౌన్ ని మే 3 వరకు అధికారికంగా పొడిగించారు. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లొక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుంది అని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ …
టాలీవుడ్, తమిళ్ సినిమాల హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని జాతీయ మీడియాతో పాటు తెలుగు న్యూస్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఈ హీరోయిన్ పెళ్లి చేసు…
రాజమౌళి, jr ఎన్టీఆర్, రాంచరణ్ తేజ RRR సినిమా షూటింగ్ స్పాట్ లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తేజ్ నటిస్తున్నమెగా సినిమా RRR షూటింగ్ ఇప్పుడు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే RRR రిలీజ్ డ…
ఆధార కార్డు పాన్ కార్డ్ లింక్ లాస్ట్ డేట్ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానించే గడువును 2020 జూన్ 30 వరకు పొడిగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కా…
గత 24 గంటల్లో దాదాపు 600 తాజా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భారతదేశంలో ఈ రోజు కరోనావైరస్ రికార్డు స్థాయిలో పెరిగింది. కరోనావైరస్ వ్యాప్తి తరువాత దేశంలో ఒకే రోజులో ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. …
భారతదేశ ప్రజల్లో ఇప్పుడు ఒకటే సందేహం ఉంది అదే " ఇండియాలో లాక్డౌన్ పొడిగిస్తారా ? అని. అయితే ఇప్పటివరకు ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం భారతదేశంలో లాక్డౌన్ లేదా షట్ డౌన్ పొడిగించే అవకాశం లేదు.…
అమెరికాలో 2,16,500 కి పైగా కేసులను నమోదు కాగా, 5,113 మంది కరోనావైరస్ తో ఇప్పటివరకు మరణించారు. యుఎస్ ఫెడరల్ వద్ద అత్యవసర వైద్య సామాగ్రి నిల్వలు దాదాపుగా క్షీణించాయి అంటూ మీడియాలో వార్తలు ఆందోళన కలిగ…
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రేపు ఉదయం 9 గంటలకు ఒక చిన్న వీడియో మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు షేర్ చేస్తానని ట్విట్టర్ లో తెలిపారు. అయితే ఇప్పుడు మోడి రేపు ఎటువంటి వార్తను చెబుతారో అన…
భారతదేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తిని నిరోదించడానికి లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా సేవలు నిలిచిపోయాయి, దింతో ప్రజలు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ట్రైన్లు, బస్సులు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు …
పద్మశ్రీ గ్రహీత 67 ఏళ్ల సిక్కు ఆధ్యాత్మిక గాయకుడు నిర్మల్ సింగ్ ఈ రోజు తెల్లవారుజామున పంజాబ్లో కరోనావైరస్ కారణంగా మరణించారు. గురునానక్ దేవ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో గురువారం తెల్లవారుజామున 4.30…
భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి టిక్ టాక్ ఇండియా రూ .100 కోట్ల విలువైన వైద్య పరికరాలు మరియు ఇతర సామాగ్రిని అందించింది. ఇప్పటికే చాలా కార్పొరేట్ సంస్థలు PM-cares తో పాటు ఇతర…
కరోనావైరస్ పై పోరాడటానికి షాహిద్ అఫ్రిది ఫౌండేషన్ కు మద్దతు ఇవ్వాలన్ననిర్ణయం తరువాత టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. న…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తన పాలసీ రేట్లను తగ్గించడంతో చిన్నపొదుపు పథకాలపై వడ్డీ మంగళవారం నుండి తగ్గనున్నది . ఈ పధకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఏప్రిల్-జూన్ వరకు 70-140 బిపిఎస్ల మధ్య సవర…
తెలంగాణ రాష్ట్రంలో 6 కరోనా మరణాలు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాకూడా అధికారులు, ప్రభుత్వ…
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి వెళ్తుందని, భారతదేశం మరియు చైనా మినహా అభివృద్ధి చెందుతున్న …
కరోనావైరస్ తో తెలంగాణ రాష్ట్రంలో 6 గురు వ్యక్తులు సోమవారం మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది . వైరస్ తీవ్రత తగ్గుతుంది అని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఈ బ్రేకింగ్ న్యూస్ తో జనాలు ఒక్కసారిగా ఉల…
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది, వారి జీతాల్లో కోతలు విధించనుంది. ఈ రోజు ప్రగతిభవన్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనావైరస్ సంక్షోభం తో రాష్ట్ర ఆర్ధిక వ్…
COVID-19 మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొనసాగిస్తుంది. గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత…
తెలంగాణలో పనికి వచ్చిన వలసదారులను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత, మా కుటుంబంలాగే వారిని కూడా చూసుకుంటాం. ప్రతి వ్యక్తికి రూ.500 తో పాటు 12 కిలోల రేషన్ అందించబడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు అని తెలం…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin