భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి టిక్ టాక్ ఇండియా రూ .100 కోట్ల విలువైన వైద్య పరికరాలు మరియు ఇతర సామాగ్రిని అందించింది. ఇప్పటికే చాలా కార్పొరేట్ సంస్థలు PM-cares తో పాటు ఇతర…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తన పాలసీ రేట్లను తగ్గించడంతో చిన్నపొదుపు పథకాలపై వడ్డీ మంగళవారం నుండి తగ్గనున్నది . ఈ పధకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఏప్రిల్-జూన్ వరకు 70-140 బిపిఎస్ల మధ్య సవర…
పిఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెరి 5 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో…
COVID-19 మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొనసాగిస్తుంది. గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత…
టాటా గ్రూప్ సంస్థలైన టాటా ట్రస్ట్స్ మరియు టాటా సన్స్ కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కోసం 1,500 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. ఇదే విషయాన్ని గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin