అమెరికాలో 2,16,500 కి పైగా కేసులను నమోదు కాగా, 5,113 మంది కరోనావైరస్ తో ఇప్పటివరకు మరణించారు. యుఎస్ ఫెడరల్ వద్ద అత్యవసర వైద్య సామాగ్రి నిల్వలు దాదాపుగా క్షీణించాయి అంటూ మీడియాలో వార్తలు ఆందోళన కలిగ…
కరోనావైరస్ బెడద దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులను కూడా వదిలి పెట్టట్లేదు. మొన్నఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జూన్సన్ కు కరోనా రాగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కరోనావైరస్ సోకిందే…
ఫ్రాంక్ఫర్ట్ నగరంతో తో సహా జర్మనీలోని హెస్సీ ప్రాంత రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ చనిపోయినట్లు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని అధికారులు తెలిపారు. ఆయన కరోనావైరస్ సంక్షోభంతో …
కరోనావైరస్ అనుమానితులను పరీక్షించి, ఫలితాలు వచ్చే వరకు వారిని ఐసొలేషన్ లో ఉంచడం, వారు బయటకు వెళ్లకుండా చూడడం ప్రభుత్వం పై ఒక పెద్ద భారం లాంటిందే. ఇటాంటి సందర్భంలో అమెరికన్ కంపెనీ అబ్బోట్ లాబొరేటరీస…
కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో G20 దేశాలు గురువారం "యునైటెడ్ ఫ్రంట్" గా ప్రతిజ్ఞ చేశాయి మరియు సంక్షోభం యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5 ట్రిలియన్ డా…
అత్యంత ముఖ్యమైన ప్రసంగంలో యూకే పిఎం బోరిస్ జూన్సన్ దేశంలో సామూహిక లాక్డౌన్ కు ఆదేశించారు. అన్ని అనవసరమైన దుకాణాలను మూసివేయడం, ఇద్దరు వ్యక్తుల సమావేశాలను నిషేధించడం మరియు ప్రజలు ఇంట్లోనే ఉండాలి అని …
కరోనా వైరస్ భారిన పడిన మొట్టమొదటి దేశం చైనా, తన కరోనా వాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్ మొదటి దశను ప్రారంభించింది. ఈ మందును చైనా మిలిటరీ సైంటిస్ట్ తయారు చేశారు. ఆసక్తికరంగా, గత వారం mRNA-1273 అనే టీ…
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ని పరీక్షించిన ఒక వైద్యుడు కరోనావైరస్ పాజిటివ్ గా తేలడంతో ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్తారని ప్రభుత్వ ప్రతినిధి ఆదివారం తెలిపారు. న్యుమోకాకస్ బ్యాక్టీరియాకు టీకాలు వేయడ…
కరోనావైరస్ దెబ్బకు అతలాకుతలం అవుతున్న ఇటలీ దేశంలో గడిచిన 24 గంటలలో 793 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు COVID-19 వలన మరణించిన వారి సంఖ్య 4825 కు చేరింది, ఇది చైనాలో మరణించిన వారి సంఖ్య కంటే ఎ…
కరోనావైరస్ మహమ్మారికి ప్రతిస్పందనగా UK లోని పాఠశాలలు శుక్రవారం నుండి తదుపరి నోటీసు వరకు మూసివేయబడతాయి. ముఖ్యమైన పనులు నిర్వహించె మరియు ఆరోగ్యం సరిగా లేని పిల్లలను చూసుకోవడం మినహా పాఠశాలలు మూసివే…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin