తెలంగాణ రాష్ట్రంలో 6 కరోనా మరణాలు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాకూడా అధికారులు, ప్రభుత్వ…
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా లొక్డౌన్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 నుండి 11 వరకు మాత్రమే నిత్యావసర కొనుగోళ్లు , అమ్మకాలకు అనుమతిస్తామని డిప్యూటీ సిఎం ఆళ్ల …
ప్రపంచంలోనే పెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ (UK) లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆ దేశాల్లో కరోనావైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో వారు ఆందోళనలో ఉన్నారు…
కరోనావైరస్ వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో లొక్డౌన్ ప్రకటించడం వలన కొన్నిచోట్ల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది వ్యాపారులు సరుకులు, కూరగాయల ధరలను పెంచి అమ్మడం కని…
కరోనావైరస్తో పోరాడటానికి పూర్తి లాక్డౌన్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మార్చి 31 వరకు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం అత్యవసరాలకు మాత్రమే తమ ఇళ్ల నుంచి బయటకు ర…
COVID-19 వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రసిద్ధ తిరుమల ఆలయం భక్తుల కోసం మూసివేయడంతో, ఆలయ అధికారులు గుడి ఉద్యోగులకు రెండు లక్షలకు పైగా లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. …
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కి సంగీభావం తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. covid-19 ని అరికట్టడాన…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుండి అంటే మార్చ్ 19 నుండి రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి…
దేశవ్యాప్తంగా పెరుగుతున్న COVID-19 పాజిటివ్ కేసులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బుధవారం అరుదైన చర్యలో భాగంగ పుష్కరిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin