ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రెడ్ జోన్, ఆరంజ్ జోన్ జాబితాను విడుదల చేసింది. అందులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు ఉన్నాయి. కరోనావైరస్ ని వ్యాప్తిని అరికట్…
ముందుగా ఊహించినట్టే ప్రధాని మోడి ఇండియా లో లాక్డౌన్ ని మే 3 వరకు అధికారికంగా పొడిగించారు. ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లొక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుంది అని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ …
గత 24 గంటల్లో దాదాపు 600 తాజా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భారతదేశంలో ఈ రోజు కరోనావైరస్ రికార్డు స్థాయిలో పెరిగింది. కరోనావైరస్ వ్యాప్తి తరువాత దేశంలో ఒకే రోజులో ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. …
అమెరికాలో 2,16,500 కి పైగా కేసులను నమోదు కాగా, 5,113 మంది కరోనావైరస్ తో ఇప్పటివరకు మరణించారు. యుఎస్ ఫెడరల్ వద్ద అత్యవసర వైద్య సామాగ్రి నిల్వలు దాదాపుగా క్షీణించాయి అంటూ మీడియాలో వార్తలు ఆందోళన కలిగ…
పద్మశ్రీ గ్రహీత 67 ఏళ్ల సిక్కు ఆధ్యాత్మిక గాయకుడు నిర్మల్ సింగ్ ఈ రోజు తెల్లవారుజామున పంజాబ్లో కరోనావైరస్ కారణంగా మరణించారు. గురునానక్ దేవ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో గురువారం తెల్లవారుజామున 4.30…
భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి టిక్ టాక్ ఇండియా రూ .100 కోట్ల విలువైన వైద్య పరికరాలు మరియు ఇతర సామాగ్రిని అందించింది. ఇప్పటికే చాలా కార్పొరేట్ సంస్థలు PM-cares తో పాటు ఇతర…
తెలంగాణ రాష్ట్రంలో 6 కరోనా మరణాలు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నాకూడా అధికారులు, ప్రభుత్వ…
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి వెళ్తుందని, భారతదేశం మరియు చైనా మినహా అభివృద్ధి చెందుతున్న …
కరోనావైరస్ తో తెలంగాణ రాష్ట్రంలో 6 గురు వ్యక్తులు సోమవారం మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది . వైరస్ తీవ్రత తగ్గుతుంది అని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఈ బ్రేకింగ్ న్యూస్ తో జనాలు ఒక్కసారిగా ఉల…
కరోనావైరస్ బెడద దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులను కూడా వదిలి పెట్టట్లేదు. మొన్నఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జూన్సన్ కు కరోనా రాగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కరోనావైరస్ సోకిందే…
కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరులో భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య అనుష్క శర్మ సోమవారం పిఎం-కేర్స్ ఫండ్ మరియు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (మహారాష్ట్ర) కు తమ మద…
ఫ్రాంక్ఫర్ట్ నగరంతో తో సహా జర్మనీలోని హెస్సీ ప్రాంత రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ చనిపోయినట్లు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని అధికారులు తెలిపారు. ఆయన కరోనావైరస్ సంక్షోభంతో …
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా లొక్డౌన్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 నుండి 11 వరకు మాత్రమే నిత్యావసర కొనుగోళ్లు , అమ్మకాలకు అనుమతిస్తామని డిప్యూటీ సిఎం ఆళ్ల …
వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ ను అరికట్టే ప్రయత్నంలో 21 రోజుల దేశవ్యాప్త షట్డౌన్ వంటి "కఠినమైన" చర్యలు తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తన మన్ కి బాత్ ప్రసంగంలో ప…
టాటా గ్రూప్ సంస్థలైన టాటా ట్రస్ట్స్ మరియు టాటా సన్స్ కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కోసం 1,500 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. ఇదే విషయాన్ని గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్…
కరోనావైరస్ వలన తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా…
COVID -19 వ్యాధి వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో దేశం మూడు వారాల నిర్బంధంలోకి వెళ్ళిన తరువాత శనివారం భారతదేశంలో పాజిటివ్ కరోనావైరస్ కేసుల సంఖ్య 873 ను తాకింది. కరోనావైరస్ అనుమానితులను పరీక్షించగా, …
కరోనావైరస్ అనుమానితులను పరీక్షించి, ఫలితాలు వచ్చే వరకు వారిని ఐసొలేషన్ లో ఉంచడం, వారు బయటకు వెళ్లకుండా చూడడం ప్రభుత్వం పై ఒక పెద్ద భారం లాంటిందే. ఇటాంటి సందర్భంలో అమెరికన్ కంపెనీ అబ్బోట్ లాబొరేటరీస…
కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడే ప్రయత్నంలో కేవలం 7,500 రూపాయలతో అధునాతన వెంటిలేటర్ ను రూపొందిస్తున్నామని మహీంద్రా & మహీంద్రా కంపెనీ గురువారం తెలిపింది. ఇప్పుడు వెంటిలేటర్ల కొరత ఏర్ప…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రజలను ఇంటి లోపల ఉండాలని, లాక్డౌన్ మార్గదర్శకాలను పూర్తి తీవ్రతతో పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు లాక్డౌన్ ను పాటించకుంటె ఇప్పుడు సాయంత్రం 7 గంటల నుండ…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin