కరోనావైరస్ తో తెలంగాణ రాష్ట్రంలో 6 గురు వ్యక్తులు సోమవారం మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది . వైరస్ తీవ్రత తగ్గుతుంది అని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఈ బ్రేకింగ్ న్యూస్ తో జనాలు ఒక్కసారిగా ఉల…
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది, వారి జీతాల్లో కోతలు విధించనుంది. ఈ రోజు ప్రగతిభవన్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనావైరస్ సంక్షోభం తో రాష్ట్ర ఆర్ధిక వ్…
తెలంగాణలో పనికి వచ్చిన వలసదారులను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత, మా కుటుంబంలాగే వారిని కూడా చూసుకుంటాం. ప్రతి వ్యక్తికి రూ.500 తో పాటు 12 కిలోల రేషన్ అందించబడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు అని తెలం…
కరోనావైరస్ వలన తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా…
ప్రపంచంలోనే పెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ (UK) లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆ దేశాల్లో కరోనావైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో వారు ఆందోళనలో ఉన్నారు…
శుక్రవారం సైబరాబాద్ సీపీ వి సి సజ్జనార్ ఇంట్లో పాము కలకలం రేపింది. ఏ విధంగా ఇంట్లోకి వచ్చిందో తెలియదు కానీ ఒక 5 అడుగుల పొడవు ఉన్న పాము కమీషనర్ అఫ్ పోలీస్ ఇంట్లోకి చొరబడింది. ఇది గమనించిన ఆయన పాములు…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రజలను ఇంటి లోపల ఉండాలని, లాక్డౌన్ మార్గదర్శకాలను పూర్తి తీవ్రతతో పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు లాక్డౌన్ ను పాటించకుంటె ఇప్పుడు సాయంత్రం 7 గంటల నుండ…
కరోనావైరస్ వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో లొక్డౌన్ ప్రకటించడం వలన కొన్నిచోట్ల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది వ్యాపారులు సరుకులు, కూరగాయల ధరలను పెంచి అమ్మడం కని…
మరో ఐదు పాజిటివ్ కోవిడ్ -19 కేసులు ఆదివారం నమోదు అవ్వడంతో, కరోనా ని కట్టడి చెయ్యడం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్చి31 వరకు రాష్ట్రాన్నిలాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్…
హైదరాబాద్ ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న హైదరాబాద్ మెట్రో తొలిసారిగా తన సర్వసులను రేపు పూర్తిగా నిల్పివేయనుంది. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్…
తెలంగాణ హై కోర్ట్ తెలంగాణ ssc 10 వ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రేపు జరిగే పరీక్షలు మాత్రం యధావిధిగా జరపా…
తెలంగాణ లోకూడా కరోనా వైరస్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతుండంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు జరుగుతున్న పరిణామాల గురుంచి వివరించారు. హైదరాబాద్లోని సెల్యులార్ అ…
తెలంగాణాలో కరోనావైరస్ వ్యాపించకుండ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, విదేశాలనుండి వస్తున్న వ్యక్తుల ద్వారా ఈ మహమ్మారి ప్రబలుతుంది. కొత్తగా ఏడుగురికి COVID-19 పాజిటివ్ గా తేలడం తో రాష్ట్ర ప్రభుత్వం మరింత …
తెలంగాణ స్టేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC board) పరీక్షలు రేపు అంటే మార్చి 19, 2020 నుండి ప్రారంభమై 2020 ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసిన టైమ్టేబుల్ ప్ర…
Copyright © 2019 TeluguHIT.com All Right Reserved
Social Plugin